ఉపాకర్మ ఆహ్వానం 🙏

గత మాఘ, వైశాఖ మాసాలలో ఉపనయనము చేసుకున్న వటువులకు మరియు వారి తల్లిదండ్రులకు ఈ విధంగా తెలియజేయబడుతున్నది. షాద్నగర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో, శ్రావణ శుక్ల పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) సందర్భంగా 2025 ఆగస్ట్ 9, శనివారం నాడు ఉపాకర్మ (మౌంజి) కార్యక్రమం నిర్వహించబడుతుంది.
గత మాఘ, వైశాఖ మాసాలలో ఉపనయనము చేసుకున్న వటువులకు మరియు వారి తల్లిదండ్రులకు ఈ విధంగా తెలియజేయబడుతున్నది.
షాద్నగర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో, శ్రావణ శుక్ల పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) సందర్భంగా 2025 ఆగస్ట్ 9, శనివారం నాడు ఉపాకర్మ (మౌంజి) కార్యక్రమం నిర్వహించబడుతుంది.
📍 వేదిక: శ్రీ రామ మందిర్, షాద్నగర్
🕗 సమయం: ఉదయం 8:00 గంటల నుండి
ఈ పవిత్ర కార్యక్రమంలో తమ వటువులకు ఉపాకర్మ కార్యక్రమం జరిపించదలచిన వారు, వెంటనే సంప్రదించగలరు.
💸 రుసుము వివరాలు:
- రుసుము: ₹2100/-
- Cell / GPay Number: 94415 77648
- అమౌంట్ పంపిన తరువాత రసీదు పొందగలరు.
🪔 ఇతర సౌకర్యాలు:
- వటువుతో పాటు ఐదుగురికి భోజన వసతి కల్పించబడును.
- హోమ సామాగ్రి సంఘం ద్వారా అందించబడుతుంది.
కోశాధికారి
వేణుగోపాలకృష్ణ
📞 94415 77648




