కోతుల సహజ మరణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా…….!!
వాటికి వారం ముందే తెలిసిపోతుంది….
అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఏ ఆహారం తీసుకోకుండా,తనకు కావలసిన గంతను తవ్వి అందులో పడుకుండి పోతాయట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది.

*ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి….

Advertisement

ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాము.ఒక్క నిమిషం ఒకచోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని.

అలాంటిది ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది.

Advertisement

ఇది నిజమా కాదా అని ఆలోచిస్తే…..!!!

ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద అడిగి పొందిన వరం అని!!

నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు ఆ హనుమయ్య.

Advertisement

అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతలు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి దేహం పూర్తిగా కప్పబడేవరకు కదలిరావట.

అందులకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని అంటారు.

అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రతిక్షమౌతుందని విన్నాను.

అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు.

జై శ్రీ రామ్