మహాలయ పక్షం ప్రారంభం

(తర్పణ విధి వివరణ) మహాలయ పక్షం ప్రారంభం అయిన రోజు నుండి అమావాస్య వరకు కొనసాగుతుంది.
(తర్పణ విధి వివరణ)
మహాలయ పక్షం ప్రారంభం అయిన రోజు నుండి అమావాస్య వరకు కొనసాగుతుంది.
ఈ కాలంలో మన పితృదేవతలకు తర్పణం చేయడం అత్యంత శ్రేయస్కరం.
👉 మరణించిన పితృదేవతల కోసం కేవలం 15 నిమిషాలు కేటాయించి ఈ విధంగా తర్పణ విధి చేయండి.
👉 మీ వంశాభివృద్ధి కోసం తప్పక ఆచరించండి.
కావలసిన వస్తువులు
- పంచ పాత్ర
- ఉద్ధరిణి
- జలము
- 50 గ్రా. నల్ల నువ్వులు
- ధర్భలు
- మరణించిన వారి లిస్టు
- గోత్ర వివరాలు
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః
పవిత్రధారణ
- ధర్భ పవిత్రం ధరించాలి
- మంత్రజ్ఞానం ఉన్నవారు "ఓం పవిత్రవంతః..." మంత్రాన్ని జపించాలి
భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భారకాః |
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ||
👉 నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి.
👉 సాధారణ తర్పణంలో నీరు, ప్రత్యేక తర్పణంలో నువ్వులు వాడాలి.
ప్రాణాయామం
ముక్కు బొటనవేలు, చిటికెనవేలితో మూసుకుని మంత్రజపం చేయాలి:
ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియోయోనః ప్రచోదయాత్ ||
సంకల్పం
👉 ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా ఉంటుంది.
👉 మీ ప్రాంత పురోహితుని సంప్రదించి సరైన సంకల్పం జపించాలి.
ఉదాహరణ సంకల్పం:
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శ్రీ గోవింద-గోవింద-గోవింద
అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే, స్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే…
తర్పణ విధానం
- ప్రాచీనావీతి – యజ్ఞోపవీతం కుడి భుజంపైకి మార్చాలి.
- సవ్యకరణం – ఎడమ భుజంపైకి మార్చి నీరు వదలాలి.
- ధర్భలపై కూర్చుని పితృదేవతలను ఆహ్వానించడం –




