చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ గారికి నివాళి
గౌరవనీయులు పెద్దలు శ్రీశ్రీ సౌందర్య రాజన్ గారు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు ఈ దినమున వైకుంఠ ప్రాప్తి చేయడం జరిగింది. ఆయనకు ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు ఆయన దగ్గర నుండి ఇప్పటివరకు ఈ ప్రభుత్వము వరకు ఆయన అర్చకుల కోసం అహర్నిశలు కష్టపడి అర్చకులు హక్కుల సాధనకై ఎన్నో ఎన్నెన్నో ప్రభుత్వ జీవోలు కమిషనర్ గారు సర్కులర్లు ఇప్పించడం […]

