జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది?
భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!… అందువల్ల “అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు,” అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!…లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు.అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం […]

