శ్రీరామనవమి నాడు అర్ఘ్యప్రదానం
పూజానంతరం ‘రామస్య జననీ చాఽసి రామాత్మకమిదం జగత్, అతస్త్వాం పూజయిష్యామి లోకమాతర్నమోస్తుతే’… అని కౌసల్యాదేవిని దశరథ సహితంగా నమస్కరించాలి. పిదప ఈ శ్లోకములతో గంధపుష్పాక్షతలు కలిసిన నీటితో అర్ఘ్యమివ్వాలి: దశానన వధార్థాయ ధర్మసంస్థాపకాయ చ దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ |పరిత్రాణాయ సాధూనాం జాతో రామస్స్వయం హరిః గృహాణార్ఘ్యం మయాదత్తం భ్రాతృభిస్సహితో ఽనఘ || శ్రీరామనవమీ ప్రోక్తా కోటిసూర్యగ్రహాధికా తస్మిన్ దినే మహాపుణ్యే రామముద్దిశ్య భక్తితః యత్కించిత్ క్రియతే కర్మ తద్భవత్యక్షయకారణం! ఉపోషణం జాగరణం పిత్రూనుద్దిశ్య […]

