వేదవిద్యార్థులు – వేదపాఠం | పరమాచార్య స్వామివారి ప్రేరణాత్మక అనుభవం
ఒకసారి ఒక ఋగ్వేద పండితుడు తన ఐదుగురు శిష్యులతో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామి వారి ముందు వాళ్ళు నేర్చుకున్న పాఠాలలో నుండి కొద్దిగా చెప్పమన్నాడు. వాళ్ళు వేదం వల్లిస్తున్నారు. స్వరం రాగయుక్తంగా లేదు. అంతేకాకుండా వారు చెప్తున్న విధానం వల్ల ఆ పిల్లలకి సంస్కృత జ్ఞానం బొత్తిగా లేదు అని తెలుస్తోంది. ఆ ఉపాధ్యాయుడు “వీళ్ళకు వేదం నేర్పడం చాలా కష్టం. వీళ్ళని ఇంగ్లీషు చదువు చదువుకోవడానికి పంపాలి” అని అన్నాడు. మహాస్వామివారు […]

