ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

దేవాదాయ ధర్మాదాయ శాఖ
పత్రికా ప్రకటన సంఖ్య: 5.2.20. ఎ2/11022(40)/9/2024 తేదీ: 18-11-2025
వేదపారాయణదారులు, ఆర్చకులు, అధ్యాపకులు, భజంత్రీలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది నియామకానికి అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ / 6(a) దేవాలయాలలో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి:
- వేదపారాయణదారులు
- ఆర్చకులు
- పరిచారకులు
- అధ్యాపకులు
- భజంత్రీలు
- ఇతర ధార్మిక సిబ్బంది
ఎంపిక విధానం: వ్రాత పరీక్ష / మౌఖిక పరీక్షల ద్వారా ఆయా విభాగాలలో నిపుణులచే ఎంపిక జరుగును.
వివరణాత్మక సమాచారం: పోస్టుల వివరాలు, అర్హతలు, వయోపరిమితి, పరీక్ష రుసుము మరియు ఇతర సమాచారం కొరకు క్రింది వెబ్సైట్ను సందర్శించగలరు: 🔗 www.apendts.religiousrecruitment.in
దరఖాస్తు సమర్పణ:
- ఆన్లైన్ ద్వారా మాత్రమే
- చివరి తేదీ: 21-12-2025 ⚠️ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా సమర్పించిన దరఖాస్తులు స్వీకరించబడవు.
DIPR నం: 4582PP/CL/Advt/1/1/2021-22
Sd/- కె. రామచంద్ర మోహన్ కమిషనర్ (FAC)
